International Journal of Multidisciplinary Trends
  • Printed Journal
  • Refereed Journal
  • Peer Reviewed Journal

2022, Vol. 4, Issue 2, Part D

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విప్లవం - ఒడ్డె ఓబన్న పాత్ర: ఒక విశ్లేషణాత్మక సమీక్ష


Author(s): డాII వి.నారాయణప్ప

Abstract: క్రీ.à°¶.1846లో రాయలసీమ ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారు లేవదీసిన రాయలసీమ రైతుల పోరాటం స్వాతంత్ర్య సంగ్రామంగా మారింది. à°ˆ సంగ్రామ చరిత్రలోఒడ్డె ఓబన్న, గోసాయి వెంకన్న పేర్లు ప్రముఖంగా వినబడుతాయి. గోసాయి వెంకన్న, నరసింహారెడ్డికి ఆధ్యాత్మిక గురువు అయితే, ఒడ్డె ఓబన్న రెడ్డిగారి సైన్యానికి ముఖ్యనాయకుడు. క్రీ.à°¶.1846 అక్టోబరు 6à°µ తేదీన ఒడ్డె ఓబన్న వీరమరణం పొందిన దినంగా చెబుతున్నారు. 1847 ఫిబ్రవరి 22à°µ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు కోవెలకుంట్లలో సుమారు రెండువేల మంది ప్రజల సమక్షంలో నరసింహారెడ్డిగారిని అతి క్రూరంగా ఉరితీసి చంపారు ఆనాటి కుంఫిణీ ప్రభుత్వంవారు. à°† రోజును చీకటిరోజుగా చరిత్ర పేర్కొంటుంది. à°† సంఘటనలను ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావుగారు ‘‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విప్లవం - ఒడ్డె ఓబన్నపాత్ర” అనే గ్రంథాన్ని రచించారు. à°† గ్రంథాన్ని నేను విశ్లేషణాత్మకంగా సమీక్షించాను.

Pages: 207-210 | Views: 264 | Downloads: 107

Download Full Article: Click Here
How to cite this article:
డాII వి.నారాయణప్ప. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విప్లవం - ఒడ్డె ఓబన్న పాత్ర: ఒక విశ్లేషణాత్మక సమీక్ష. Int J Multidiscip Trends 2022;4(2):207-210.
International Journal of Multidisciplinary Trends
Call for book chapter
Journals List Click Here Research Journals Research Journals